పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం స్వరాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో రూ.వందల కోట్ల నిధులు వెల్లువలా మంజూరవుతుండడంతో అనేక రంగాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్�
అనారోగ్యంతో పేదలు ఆర్థిక ఇబ్బందులు పడవద్దనే ప్రభుత్వ దవాఖానల్లో సకల వసతులు కల్పిస్తున్న సీఎం కేసీఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణ సాకారమవుతున్నదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొనియాడారు.