జూరాలకు వరద ప్రవాహంపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో గోదావరి కావేరి రివర్ లింక్ ప్రాజెక్టులో కర్నాటకకు 16టీఎంసీలు కేటాయించడం తగదని తెలంగాణ సర్కారు వెల్లడించింది. ఢిల్లీలో కేంద్రజలశక్తిశాఖ ఆధ్వర్యంలో ఎ�
గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలపై చర్చించేందుకు నేషనల్ వాటర్ డెవలప్మెం ట్ అథారిటీ ఈ నెల 9న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నది.
ఛత్తీస్గఢ్ రాష్ర్టాన్ని ముందుగా ఒప్పించిన తర్వాతే గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని తెలంగాణ సర్కారు మరోసారి తేల్చిచెప్పింది. ఎక్కడి నుంచి జలాలను తరలించాలనే అంశాన్ని కూడా ము
గోదావరి నదిలో మిగులు జలాలే లేవని చెప్తూనే, మరోవైపు గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేపట్టడం ఏమిటని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. గోదావరిలో మిగులు జలాలే లేనప్పుడు కావేరితో అనుసంధానం సరికాదన�