దేవుళ్ల భూములకు రక్షణ లేకుం డా పోతున్నది. దేవుడికి విరాళంగా ఇచ్చిన భూ ములు, దేవుడి పేరిట నమోదైన భూములను కొందరు రెవెన్యూ అధికారులు విరాళమిచ్చిన వారుసులకు పట్టా చేసి దేవుడికి అన్యాయం చేస్తున్నారు.
ప్రత్యేక డ్రైవ్లో 2,622 ఎకరాలు స్వాధీనం మరో 10 వేల ఎకరాలపై కోర్టుల్లో కేసులు హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): అన్యాక్రాంతమైన దేవాదాయశాఖ భూములను తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు ఏడాదిన్నర క్రితం చేపట�
60 మంది అధికారులను ప్రశ్నించిన ఏసీబీ, విజిలెన్స్ రాజ్యాభిలేఖనం ఆఫీస్లో పురాతన పహాణీల పరిశీలన దేవుడి భూములని తెలితే నాటి అధికారులపై చర్యలు! మేడ్చల్, మే 25 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ దే�