జీవో 58,59 దరఖాస్తుల పరిశీలన పూర్తయిన ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. నివాస స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది.
ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇండ్ల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవో 58, 59 దరఖాస్తులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
సీఎం కేసీఆర్ పేదల ఆపద్బాంధవుడని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీలో సోమవారం 58 జీవో కింద 84 మందికి ఇండ్ల పట్టాలు, 34 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.
Minister Harish rao | ధరణి (Dharani) పోర్టల్తో సులభంగా, వేగవంతంగా పనులు జరుగుతున్నామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా భూమి క్రయవిక్రయాలు చేయొచ్చని తెలిపారు. పైసా ఖర్చులేకుండా ఇంటికే పట�