ప్రభుత్వ ప్రసూతి దవాఖాన (జీఎంహెచ్)లో సంతకాలు పెట్టి వెళ్లిన వైద్యులపై రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సీరియస్ అయ్యారు. వైద్యుల హాజరు పట్టికను పరిశీలించి గైర్హాజరైన, సెలువులో ఉన్న�
పేదలకు ఉచిత వైద్య పరీక్షలు అందించేందుకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన(జీఎంహెచ్) ఆవరణలో డయాగ్నొస్టిక్స్ కేంద్రాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.