అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శోభితా ధూళిపాళ, సయీ మంజ్రేకర్ నాయికలుగా నటిస్తున్నారు. ముంబై ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున�
మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో మహేష్బాబు రౌడీ మూకల భరతం పడుతూ ఉగ్రరూపంలో కనిపిస్తున్నా�