మధుమేహులు తమ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి రోజూ ఫింగర్ ప్రిక్ టెస్ట్ (చేతి వేలు మొనకు సూదితో గుచ్చడం) చేసుకొంటుంటారు. శారీరకంగా ఇది ఎంతో నొప్పిని కలుగజేస్తుంది.
ఎండకు శరీరాన్ని నిస్సత్తువ ఆవహిస్తుంది. ద్రవాల అవసరం పెరుగుతుంది. దీంతో రకరకాల పానీయాల మీద ఆధారపడతాం. నీళ్లలో కలుపుకొని తాగే గ్లూకోజ్ కూడా అందులో ఒకటి. సంపూర్ణ ఆరోగ్యవంతులైతే, ఎండ వేడిమి వల్ల వచ్చే నీరస�
Health Tips | ఒకసారి మధుమేహం బారిన పడితే ఇక ఆ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ, కొన్ని ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం ద్వారా వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చని ఆరోగ్య
పెన్సిల్వేనియా: సూది అవసరం లేకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తెలిపే పరికరాన్ని పెన్సిల్వేనియా శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీనిని లేజర్ ఇండ్యూస్డ్ గ్రాఫీన్(ఎల్ఐజీ) అని పిలుస్తున్నారు. ఇది చెమట ద్�
లాలాజలంతో గ్లూకోజ్ స్థాయి గుర్తింపు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల కొత్త టెక్నాలజీ సిడ్నీ, జూలై 14: రక్తం తీయకుండా, నొప్పి లేకుండా షుగర్ టెస్టు చేసే విధానాన్ని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. �
వినూత్న విధానం అభివృద్ధి ఇంజెక్షన్ బాధ లేకుండా పరీక్ష మధుమేహ రోగులకు ప్రయోజనం న్యూఢిల్లీ, మే 7: డయాబెటిస్తో బాధపడే చాలా మంది రోగులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తెలుసుకునేందుకు రోజూ సూదితో వేలిని పొడిపి
శరీర సత్తువంతా కండరాల్లోనే ఉంటుంది. కండరాలు బలంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. రోజువారీ శ్రమ, ఇతర శారీరక కారణాల వల్ల కండరాల్లో చిన్నపాటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అయితే, కండరాలు వాటంతట అవే ఆ సమస్యలను �