దేశ ఆర్థిక వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) గణనీయంగా పడిపోవచ్చని రాయిటర్స్ పోల్లో తేలింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26) భారత జీడీపీ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. ఈసారి మాత్రం మందగించిన పెట్టుబడులు, పెరుగుతున్న �
రూపాయి కకావికలమవుతున్నది. రోజుకొక కనిష్ఠ స్థాయికి జారుకుంటున్న మారకం విలువ పాతాళంలోకి పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం మరో 40 పైసలు కోల్పోయి చారిత్రక కనిష్ఠ స్థాయి 95.68కి జారుకున్�