బ్రిటన్ పార్లమెంట్ నుంచి ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ గ్రీన్ ఐకాన్' అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని, ఈ అవార్డుతో బాధ్యత మరింత పెరిగిందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త,రాజ్యసభ మాజీ సభ్యుడు జోగి
కేసీఆర్ స్ఫూర్తితో పురుడుపోసుకొన్న గ్రీన్ ఇండియా చాలెంజ్ హరితసేనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం వెనుక, మొక్కలు నాటి వాటిని సంరక్షించిన ప్రతి ఒక్కరి కృషి ఉందని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టి�
తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు గులాబీ జెండా పట్టుకుని కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ, ప్రజలకు సేవలందిస్తున్న ఎన్నారైల పాత్ర మరువలేనిది అని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ కొనియాడారు.
పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించి, దేశవ్యాప్తంగా లక్షలాది మందిని మొకలు నాటేలా ఉత్తేజపరిచిన, ప్రభావితం చేసిన బీఆర్ఎస్ మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు (జీఐసీ) సంతోష్కుమార్�