గీతా కార్మికుల ఆర్థికాభివృద్ధి కోసం గ్రామాల్లోని చెరువు కట్టల పై, వాగు సమీపంలో కేసీఆర్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా ఈత చెట్లను నాటించింది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక మాఫియా ఆగడా�
రాజకీయాలకు అతీతంగా గౌడ కులస్తుల అభ్యున్నతికి పాటుపడేందుకు సంఘం సభ్యులందరిని కలుపుకొని ముందుకు వెళ్లడం జరుగుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మైలార్దేవపల్లిలో రంగారెడ్డి, హైదర�