జడ్చర్ల మున్సిపాలిటీలో ఇద్దరు యువతులు మిస్సయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వేర్వేరు ఘటనల్లో యువతులు ఆచూకీ లేకుండా పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. జడ్చర్ల మున్సిపాలిటీలోని బుర్రెడ్డిపల్లి బృందావన్ కాలనీక
Minor Girls: నవీముంబై టౌన్షిప్కు చెందిన అయిదుగురు మైనర్ అమ్మాయిలు అదృశ్యం అయ్యారు. రెండు కుటుంబాలకు చెందిన ఆ అమ్మాయిలు శనివారం నుంచి కనిపించడం లేదు. ఆ అమ్మాయిల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.
కుత్బుల్లాపూర్, మే 31 : ఇద్దరు బాలికలు చేపలు పట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివర�