అశాంతితో రగులుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరో దారుణం చోటుచేసుకుంది. స్కూల్ టీచర్, ముగ్గురు పిల్లల తల్లి అయిన హ్మార్ జాతికి చెందిన ఒక మహిళను సాయుధులైన కొందరు దుండగులు అత్యాచారం జరిపి సజీవ దహనం చే
బాల్య నేరాలకు సంబంధించిన కేసుల్లో ఆధార్ కార్డుల ఆధారంగా బాధితురాలి వయసును నిర్ధారించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టంచేసింది. ఒక బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు బాధితురాలు మైనర్ కాదని ఆమె వయస�