ఎంతో ప్రశాంతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండే సికింద్రాబాద్ ప్రాంతాన్ని ముకలు చేస్తామంటే.. చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. డీ లిమిటేషన్లో డివిజన్ల విభజన ఇష్ట
జీహెచ్ఎంసీ వార్డుల విభజన పక్రియ ముగిసి ఫైనల్ గెజిట్ విడుదల చేశామని అధికారులు చెబుతున్నా ఇంకా సమగ్రంగా వార్డుల సరిహదులపై ప్రజలకు మ్యాపులుగానీ, ఇంటి నంబర్లతో ఏ ప్రాంతం ఏ డివిజన్లో ఉందని తెలుపకపోవడంత
‘జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన శాస్త్రీయంగా జరిగింది. ప్రజలకు అన్ని విధాలుగా సౌలభ్యంగా ఉండడం కోసమే చేపట్టాం. ప్రతి ప్రాంతానికి సమాన రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుంది. వికేంద్రీకరణ జరిగి ప్రజలకు మెరుగైన