వరద నీటి కాలువ ఆధునీకరణ పనులు చేయకుండానే.. చేసినట్లుగా దొంగ రికార్డులు సృష్టించి బిల్లులను స్వాహా చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్లు సిద్ధమయ్యారు.
అవినీతి, అక్రమాలు ఒకవైపు.. కుంటుపడుతున్న నగరాభివృద్ధి మరోవైపు..అడ్డదారి పదోన్నతులు.. విధి నిర్వహణలో బాధ్యత లేమి.. ఇలా జీహెచ్ఎంసీ ‘ఇంజినీరింగ్' విభాగం పాలన పూర్తిగా గాడితప్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా �
డివిజన్లో పర్యటించిన విప్ గాంధీ శేరిలింగంపల్లి, మార్చి 25 : సమస్యల శాశ్వత పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన శేరిల