భారతీయ భూ వైజ్ఞానిక సర్వే సంస్థ (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా)ను ప్రారంభించి 175 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా జీఎస్ఐ, జీ ఎస్ఐ టీఐ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని సంజీవయ్య చిల్డన్ పార్క్ వద్ద వాకథాన
Lithium Reserves:లిథియం నిక్షేపాలను గుర్తించారు. జమ్మూకశ్మీర్లో సుమారు 5.9 మిలియన్ టన్నుల లిథియం రిజర్వ్లు ఉన్నట్లు కేంద్ర సర్కారు ప్రకటించింది.
జోషీమఠ్ పట్టణంలో పగుళ్లు ఏర్పడటంతో ఇప్పటికే వందలాది ఇండ్లు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిణామాలకు కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణమని స్థానికులు మండిపడుతున్నారు.
దక్షిణ భారత దేశంలోని తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా రాష్ర్టాల్లో జిల్లాలవారీగా ఉన్న ఖనిజ వనరులు, భూగర్భజలాల వివరాలతో కూడిన మ్యాప్లను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అందుబాటులోకి తెచ�