భూగర్భ జలాలు పెంచాలన్న ఉద్దేశంతో చేపట్టిన ఇంకుడు గుంతల పనుల్లోనూ నిధులు పక్కదారి పట్టాయి. ప్రభుత్వ స్థలాలు, విద్యాలయాల్లో నగరపాలక సంస్థలోని స్మార్ట్సిటీ నిధులతో చేపట్టాల్సిన ఈ నిర్మాణాల్లో కాంట్రాక�
కాకతీయ మెగా టెక్స్టైల్ పారుకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు టౌన్షిప్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం ఆమె మెగా టెక్స్టైల్ పార్కు భూసేకరణ పురోగత�
కాళేశ్వరం ప్రాజక్టులో భాగమైన మేడిగడ్డ బ రాజ్ మరమ్మతులపై ప్రభుత్వం ఐదు నెలలు గా కాలయాపన చేయడంతో మరింత ముప్పు వాటిల్లింది. కుంగిన పియర్ల కింద మరికొంత గ్యాప్ ఏర్పడింది.