జియాలాజికల్ సర్వే ఇండియాలో పని చేయడాన్ని ఎంతో గౌరవప్రదంగా భావించి.. సంస్థ కోసం కష్టపడి పని చేసే జియో సైంటిస్టులను ప్రోత్సహిస్తామని జీఎస్ఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్. రాజు తెలిపారు.
Ocean inside Earth: ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త సముద్రాన్ని కనుగొన్నారు. అయితే ఆ సముద్రం భూమి పైన కాదు.. భూలోతు పొరల్లో దాగి ఉన్నట్లు తేల్చారు. భూమిపై నీరే 70 శాతం ఉన్న విషయం తెలిసిందే. ఫ్రాంక్ఫర్ట్కు చెందిన