Drones: డ్రోన్ల వినియోగంపై సైనికులకు శిక్షణ ఇస్తోంది ఇండియన్ ఆర్మీ. ప్రతి సైనికుడు డ్రోన్ల వినియోగం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారీని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అభినందించారు. ఈ మేరకు శనివారం జరిగిన ప్ర�
Army chief General Upendra Dwivedi : పేజర్లను బాంబులుగా వాడిన ఇజ్రాయిల్.. ఆ యుద్ధం కోసం చాన్నాళ్లుగా ప్రిపేరైనట్లు తెలుస్తోంది భారత ఆర్మీ చీఫ్ ద్వివేది తెలిపారు. షెల్ కంపెనీని క్రియేట్ చేసిన ఇజ్రాయిల్.. మిలిటెంట్లకు మా
General Upendra Dwivedi | ఇండియన్ ఆర్మీ చీఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది (General Upendra Dwivedi) బాధ్యతలు స్వీకరించారు. 2022 మే నుంచి ఆర్మీ చీఫ్గా ఉన్న జనరల్ మనోజ్ పాండే పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేశారు.