స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడుదామని ఆశగా ఎదురుచూసిన జనరల్ కేటగిరీకి చెందిన ఆశావహులకు నిరాశ ఎదురైంది. ఎన్నో రోజుల నుంచి గ్రామాన్ని పట్టుకొని ఉంటే తీరా రిజర్వేషన్ అనుకూలంగా రాకపావడంతో.. ఇప్పుడు ఎలా..?
దేశంలో ఐఏఎస్, ఐపీఎస్లుగా నియమితులవుతున్న వారిలో దాదాపు సగం మంది జనరల్ క్యాటగిరీ నుంచే ఉంటున్నారు. మిగతా సగం మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. 2018 నుంచి 2022 మధ్యకాలంలో ఐఏఎస్, ఐపీఎస్ అయినవారిలో జనరల్ క్�
బ్యాక్లాగ్ పోస్టులను జనరల్ క్యాటగిరీలోకి మార్చి తమకు న్యాయం చేయాలని డీఎస్సీ ఉర్దూ మీడియం అభ్యర్థులు డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్ వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.