దేశంలో ఐఏఎస్, ఐపీఎస్లుగా నియమితులవుతున్న వారిలో దాదాపు సగం మంది జనరల్ క్యాటగిరీ నుంచే ఉంటున్నారు. మిగతా సగం మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. 2018 నుంచి 2022 మధ్యకాలంలో ఐఏఎస్, ఐపీఎస్ అయినవారిలో జనరల్ క్�
బ్యాక్లాగ్ పోస్టులను జనరల్ క్యాటగిరీలోకి మార్చి తమకు న్యాయం చేయాలని డీఎస్సీ ఉర్దూ మీడియం అభ్యర్థులు డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్ వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.