ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చిరకాల స్వప్నమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తపోతల పథకానికి (పీఆర్ఎల్ఐ) కావాల్సిన విద్యుత్తు వ్యవస్థలను సిద్ధం చేశామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభా
విద్యుత్తు సంస్థల్లో ఉద్యోగులు సమ్మెకు వెళ్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఆయా సంస్థల యాజమాన్యాలు ప్రకటించాయి. అత్యవసర సేవల చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించాయి. ఈ నెల 25 నుంచి సమ్మెకు వెళ్�
రాష్ర్టానికి తలమానికంగా శరవేగంగా నిర్మాణం జరుగుతున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సందర్శించారు. భవిష్యత్ రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యే�