‘రాష్ట్రంలో యాసంగి పంట చేతికొచ్చే దశలో ఉన్నది. వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్తును అందించాల్సిన సమయం ఇది. ఏ మాత్రం ఆటంకాలు ఎదురైనా పంటలు దెబ్బతిని రైతాంగం నష్టపోతుంది. పదో తరగతి పరీక్షలు ప్రారంభమ�
మహా శివరాత్రి జాతరను పురస్కరించుకుని స్థానిక స్వయంభూ శంభులింగేశ్వరస్వామి దేవాలయంలో మంగళవారం నాల్గొవ రోజు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శివుడికి మహన్యాస రుద్రాభిషేకం, రుద్రహోమం, అర్చనలు, అభిషేకాల
జాతీయ స్థాయిలో విద్యుత్తు ప్రాజెక్టులు, సరఫరా, నిధుల వినియోగం, గ్రిడ్ క్రమశిక్షణ తదితర అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకొనే నేషనల్ పవర్ కమిటీ సమావేశం సోమవారం జరుగనున్నది.
దక్షిణ ప్రాంతీయ పవర్ కమిటీ (ఎస్సార్పీసీ) సమావేశాలు శుక్ర, శనివారాల్లో బెంగళూరులో జరుగనున్నాయి. దక్షిణ ప్రాంత రాష్ర్టాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరిలోని జెన్కో, ట్రాన్స�
రాష్ట్ర విభజన జరిగిన ఏడున్నరేండ్ల తరువాత ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014కు సవరణలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టంచేసింది. విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్