భారత్ ఎగుమతులు వరుసగా ఏడవ నెలలోనూ క్షీణబాటలోనే కొనసాగాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలో 6.86 శాతం తగ్గుదలతో 34.48 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. విదేశాల్లో పెట్రోలియం, జెమ్స్, జ్యువెలరీ తదితర కీలక ఉత్పత్తులకు డిమాండ్�
గత నెల్లోనూ ఎగుమతులు పడిపోయాయి. దీంతో వరుసగా ఆరో నెలా దేశీయ ఎక్స్పోర్ట్స్ క్షీణించినైట్టెంది. గత ఏడాది డిసెంబర్ నుంచి మర్చెండైజ్ ఎగుమతులు కోలుకోలేకపోతుండటం ఆందోళనకరంగానే తయారైందిప్పుడు. నిరుడుతో �
దేశ ఎగుమతులు-దిగుమతుల మధ్యనున్న వాణిజ్య అంతరం అంతకంతకూ పెరుగుతూపోతున్నది. కేంద్రం అనాలోచిత నిర్ణయాలు.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుకు దారితీశాయి. మోదీ సర్కారు జోక్యంతో ప