వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండలో తాటిచెట్టుపై నుంచి గీత కార్మికుడు మడూరి రమేశ్ కాలుజారి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో రమేశ్ నడుములో ఎముకలు, పక్క బొక్కలు, కుడి కాలు రెండు భాగాల్లో విరిగిపోయాయి.
రోడ్డు ప్రమాదం కేసులో బాధితుల బెదిరింపులకు భయపడి పురుగుల మందు తాగి గీత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని రాగంపేటలో జరిగింది.
రైతు బీమా తరహాలోనే గీతకార్మికులకు బీమా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటివరకూ చెట్టు మీదినుంచి పడి చనిపోయిన గౌడన్నలకు ఎక్స్గ్రేషియా అందిస్తుండగా, ఇక గీతకార్మికులు