జీసీసీ (గిరిజన కోఆపరేటీవ్ కార్పొరేషన్) హమాలీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని టీయూసీఐ నాయకుడు, హమాలీ యూనియన్ సెక్రటరీ బోల్లా సీతారాములు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు ఈ నె�
ప్రభుత్వ గోదాములలో పని చేస్తున్న తెలంగాణ గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) హమాలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలు కల్పించడం లేదని తెలంగాణ సివిల్ సైప్లెయ్, జీసీసీ హమాలీ వర్స్ర్స్ యూని�
పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జీసీసీ హమాలీలు చేపట్టిన సమ్మెకు పలు సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. ఇల్లెందులో జీసీసీ గిడ్డంగి-1 ఎదుట హమాలీలు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి నాల్గవ రోజుకు చేరింది
చెవిలో పూలతో జీసీసీ హమాలీలు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) హమాలీలు భద్రాద్రి జిల్లా దమ్మపేటలో నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయినా ప్రభుత్వం