రూ.80 వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనికి ఆర్థిక సహాయం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు స్పష్టంచేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి-బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టు డీపీఆర్ను సత్వరం అందించాలని, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా చూడాలని రాష్ట్ర అధికారులు డిమాండ్ చేశారు.
సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని 1978లో అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు డీపీఆర్ను నాటి బచావత్ ట్రిబ్యునల్ ఎదుట సమర్పించింది.
అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి-బనకచర్ల (జీబీ) లింక్పై అభ్యంతరాలను తెలుపుతూ కేంద్ర జల్శక్తి శాఖ మంత్రికి, ఏపీ సీఎం చంద్రబాబుకు, గోదావరి, కృష్ణా రివర్ బోర్డులకు లేఖలే రాయాల