మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి కీలక అడుగు పడింది. రెండు మున్సిపాలిటీలు, ఎనిమిది గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ మంచిర్యాల కార్పొరేషన్గా ఏర్పాటు చేసేందుకు కేబినెట్, అసెంబ్లీలల�
మండలం కావాలనే మల్లంపల్లి గ్రామ ప్రజల కల నెరవేరింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వేళ ములుగు మం డలంలోని మల్లంపల్లి గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి నవీన
నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 16వేల కేసులు పరిష్కారమయ్యాయి. అదనపు జిల్లా కోర్టులో న్యాయ విచారణలో ఉన్న భూనష్ట పరిహారం సివిల్ దావాలో ఇరుపక�
పత్తి రైతులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి విత్తన భారం మోపింది. 2023-24 సీజన్కు పత్తి విత్తన ప్యాకెట్ల ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఒక్కో ప్యాకెట్పై రూ.43 చొప్పున ధర పెంచింది. దీంతో నిరుడు ప్యాకెట్ ధర రూ. 810 ఉండ