శేరిలింగంపల్లి : హైదరాబాద్ నానాక్రామ్గూడలో మంగళవారం ఉదయం వంటగ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి మూడంతస్తుల భవనం పూర్తిగా ధ్వంసం అయ�
Hyderabad | నానక్రామ్గూడలోని ఓ నివాస సముదాయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి భవనం ధ్వంసం కాగా, ఒకరు మృతి చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం
నలుగురు దుర్మరణం | ఇంట్లో పేలుడు సంభవించి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. జార్ఖండ్ రాష్ట్రం గిరిదిహ్ జిల్లా తిస్రీ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.