పశ్చిమాసియా యుద్ధం ప్రభావంలో వంటగ్యాస్ వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. ఎక్కడ చూసినా గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు తీరి కనిపిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సరిపడా గ
హైదరాబాద్ మహానగరంతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల గ్యాస్ ఏజెన్సీలు, మధ్యవర్తుల బ్లాక్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత చాటున ఈ బ్లాక్ దందా
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద అర్హులైన వారందరికీ రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తామని ఇచ్చిన హామీ అమలు కావడంలేదు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబా�
మండల కేంద్రంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూటరీ వద్ద ఈకేవైసీ చేయించుకునేందుకు రూ.200 ఎందుకు అ వసరమో చెప్పాలని గ్యాస్ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. వి నియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ ప్ర
గ్యాస్ వినియోగదారులకు కాస్త ఊరట లభించింది. ఈ కేవైసీ కోసం వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం ఇక ఉండదు. వినియోగదారుల ఇంటి వద్దనే ఈ -కేవైసీని పూర్తి చేయాలని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహ�