దేశంలో గ్యాస్ సంక్షోభం ముదురుతున్నది. సమస్యను అధిగమించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లు తమ మెనూను తగ్గించుకోవడం, ఆహార పదార్థాల రేట్లను పెంచడం వంటి చర్యలు చేపట్టగా కొన్ని రెస్టారెంట్లు బొగ్గు, కట్టెల పొయ్�
పశ్చిమాసియా యుద్ధం ప్రభావంలో వంటగ్యాస్ వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. ఎక్కడ చూసినా గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు తీరి కనిపిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సరిపడా గ
వంట గ్యాస్ (ఎల్పీజీ) వినియోగదారుల బదిలీ, మార్కెట్ పునర్నిర్మాణం కోసం చమురు మార్కెటింగ్ కంపెనీలు తీసుకొచ్చిన కొత్త విధానం అమలును హైకోర్టు నిలిపివేసింది.
గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. మండల కేంద్రం పుల్కల్ భారత్ గ్యాస్ ఏజెన్సీకి ఎప్పుడు వెళ్లినా గ్యాస్ అందుబాటులో ఉండడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. కేవైసీ పేరుతో ఆ�