గరుడ గంగా పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. మెదక్ మండలం పేరూరు సమీపంలో ఉత్తర వాహినీగా ప్రవహిస్తున్న ఈ నదీ తీరంలో ఉదయం 4 గంటల నుంచే స్నానాలు ఆచరిస్తున్నారు. శుక్రవారం పుణ్యస్నానాలు చేసిన భక్తులు గరుడగంగ సర�
Manjeera Kumbh Mela | మంజీర నదిలో పుష్కరుడు ప్రవేశించిన వేళ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని పంచవటి క్షేత్రం ఆవరణలో సోమవారం నుంచి గరుడగంగ కుంభమేళా ప్రారంభంకానున్నది. పంచవటి క్ష్రేతం పీఠాధిపతి కాశీనాథ్ బాబ
మెదక్ జిల్లా పేరూరు వద్ద గరుడ గంగ తీరాన వెలసిన సరస్వతీ మాత ఆలయ సమీపంలో మంజీర నది పుషరాలు శనివారం ప్రారంభమయ్యాయి. రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరాల వద్ద తాగు�