గ్రేటర్లో ప్రజల కనీస వసతులపై జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహిస్తున్నది. రోజురోజుకు జనాలకు కష్టాల్లోకి నెడుతోంది. ఇప్పటికే సీఆర్ఎంపీ (సమగ్ర రహదారుల నిర్వహణ కార్యక్రమం) నిర్వహణ గాలికి వదిలేసింది. ఏజెన్సీలక
జిల్లాలో గ్రామ పంచాయతీల పరిస్థితి దారుణంగా మారింది. పంచాయతీల్లో పాలక వర్గ పదవీకాలం పూర్తవడం.. ప్రతినెలా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోవడం, పారిశుధ్య కార్మికులకు వేతనాలు లేకపోవడంతో పల్లెల్లో పాలన గా�
స్వచ్ఛ ఆటో డ్రైవర్లు చెత్త తరలింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. మంగళవారం ఆయన బాలసముద్రంలోని వెహికల్ షెడ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.