సత్తుపల్లి: స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మునిసిపల్ కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో తడి, పొడిచెత్త సేకరణపై పారిశుధ్య కార్మికులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మ
ఖాట్మండు : రోడ్లపై నిత్యం ట్రాఫిక్ జామ్ అవడం, రోడ్లకు ఇరువైపులా చెత్త వేయడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఒక సమస్యే హిమాలయ పర్వతాలకు వచ్చింది. అదేంటంటే చెత్త.