అనుమానం రాకుండా కార్లలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను వరంగల్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు రూ.73 లక్షల విలువ చేసే 147.3 కిలోల గంజాయితో పాటు రెం డు కార్లు, మ�
గంజాయి ముఠా గుట్టు రట్టయింది. అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు రాయికల్లో పట్టుబడ్డారు. వీరిలో పదహారండ్ల బాలుడు కూడా ఉన్నాడు. వీరి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయి, బైక్, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసు సైరన్ మధ్య యథేచ్ఛగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి గంజాయి రవాణా చేస్తూ విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును లంగర్హౌస్ పోలీసులతో కలిసి టీ న్యాబ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు గ