గంజాయి, వీడ్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 5.6 కిలోల గంజాయి, 500 మిల్లీ లీటర్ల వీడ్(హాష్)ఆయిల్, 5 బైకులు, 4 సెల్ ఫోన్లు, డమ్మీ తుపాకీ, బటన్ చాకులు స్వాధీనం చేసుకుని ర�
కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకొని ఒకరిని అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. మరిపెడ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వ
గుట్టుచప్పుడు కాకుండా స్టేట్ కార్గో ప్యాకర్స్ అండ్ మూవర్స్ మాటున గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఒకటి బుధవారం పోలీసులకు చిక్కింది. ఒడిశా నుంచి శామీర్పేటలోని ఓఆర్ఆర్ మీదుగా మహారాష్ట్రకు త�
జగిత్యాలలో గంజాయి దందా గుట్టురట్టయింది. పదికిలోల సరుకును రవాణా చేస్తూ ముఠా పోలీసులకు చిక్కింది. పట్టుబడిన ఐదుగురు యువకులను జగిత్యాల పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ సన్ప్రీత్ సింగ్ శనివారం మీడియా మ
ఒడిశా టూ ఢిల్లీ వయా హైదరాబాద్ మీదుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న గంజాయి స్మగ్లింగ్ ముఠాను మహేశ్వరం ఎస్ఓటీ జోన్, చౌటుప్పల్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు.