Ganja Gang | మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో సాగుతున్న గంజాయి ముఠాను పోలీసులు గుట్టు రట్టు చేసి 22 మందిపై కేసు నమోదు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గంజాయి బ్యాచ్ హడలెస్తున్నది. ఈ బ్యాచ్ పట్టణంలో రాత్రి అయితే చాలు ఎవరిపైనంటే వారిపై దాడులు చేస్తూ అడ్డూ అదుపు లేకుండా వ్యవహరిస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
జిల్లాలో గంజాయి వ్యా పారం యథేచ్ఛగా సాగుతున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ జిల్లా విస్తరించి ఉండడంతో వ్యాపారులు పలు ప్రాంతాలను ఎంచుకుని తమ దందాను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగా�
గంజాయి గ్యాంగ్ను ఎస్సార్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ పీవీ రాంప్రసాదరావు కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా రాయకోడూరు గ్రామానికి చెందిన జీవన్ కుమార్ బాపూనగర్లో అద్దెకు ఉంటున్న�