చార్ధామ్ యాత్ర బుధవారం ప్రారంభమైంది. గర్వాల్ హిమాలయాల్లోని గంగోత్రి, యమునోత్రి దేవాలయాలను అక్షయ తృతీయ సందర్భంగా తెరిచారు. భక్తులు గంగా మాత, యమునా మాతలను దర్శించుకున్నారు. చార్ధామ్ యాత్రలో, కేదార్�
ఏప్రిల్ 22వ తేదీ నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానున్నది. చార్ధామ్లో భాగమైన యమునోత్రి ఆలయాన్ని ఏప్రిల్ 22 మధ్యాహ్నం 12.41కి తెరవనున్నట్లు యమునోత్రి ఆలయ కమిటీ కార్యదర్శి సురేశ్ ఉనియల్ తెలిపారు.
‘చార్ధామ్ యాత్ర లైవ్ కుదరదు’ | చార్ధామ్లోని కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల గర్భగుడిలో జరిగే జరిగే పూజ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయడం కుదరదని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సి�
గంగోత్రి ఆలయ ద్వారాలు | ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ శ్రేణుల్లో ప్రముఖ ఆలయమైన గంగోత్రి ఆలయం తెరుచుకుంది. కొవిడ్ నేపథ్యంలో తలుపులు తెరిచే వేడుకను శనివారం ఉదయం నిరాడంబరంగా నిర్వహించారు.