దేశంలోనే అతి పెద్ద ఏకశిలా వినాయక విగ్రహం తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఉంది. 9వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహానికి మందిర నిర్మాణం అప్పటి నుంచి వాయిదా పడుతూనే ఉన్నది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గణపతి నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలు గ్రామాల్లో కుల, మత, పార్టీలకు అతీతంగా ఊరంతటికీ ఒకే గణేశ్ను ప్రతిష్ఠించుకుని ప్రత్యేక పూజలు చేస్తూ ఐక్యతను చాటుకుంటున్నారు.
సాయనాలతో తయారు చేసిన గణపతులతో నీటి కాలుష్యంతోపాటు చెరువులు, కుంటల్లో ఉండే జలచర జీవరాశులు చనిపోతున్నాయని, పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చై�
మహారాష్ట్రలోని నాసిక్లో ఆలయాన్ని కూల్చి దర్గాను నిర్మించారన్న వాదన తాజాగా తెరపైకి వచ్చింది. ఓ ఆలయాన్ని కూలగొట్టి సదరు దర్గాను నిర్మించారంటూ అఖిల భారతీయ సంత్ సమితి నాయకుడు, పూజారి అనికేత్ శాస్త్రి ఆ�