ఈ నెల 18 నుంచి నిర్వహించే వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా తీరొక్క రూపంలో రూపుదిద్దుకున్న గణనాథులు పూజలకు ముస్తాబయ్యారు. కొన్ని చోట్ల విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతుండగా..
వినాయక చవితి సందర్భంగా ధూల్పేట్ పరిసర ప్రాంతాల నుంచి గణేశ్ ప్రతిమల తరలింపు కొనసాగుతున్నది. ప్రతి సంవత్సరం ధూల్పేట్ పరిసర ప్రాంతాల్లో ప్రతిమలను తయారు చేసి విక్రయాలు చేపడుతారు.
వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలకు పూజలు చేద్దామని ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతినబూనారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రంగులు రసాయనాలు వినియోగించి తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప
శ్రావణ అమావాస్య సందర్భంగా పొలాల అమావాస్య (పోలాల అమావాస్య) జరుపుకొంటారు. పిల్లల యోగక్షేమాలు, తమ సౌభాగ్యం కోసం మహిళలు పొలాల వ్రతం చేస్తారు. వ్రతంలో భాగంగా కంద పిలకలను పూజలో ఉంచుతారు. పెద్ద కంద మొక్కను తల్లి�
గణపతి నవరాత్రి ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా నిర్వహిద్దామని రాచకొండ సీపీ చౌహాన్ అన్నారు. ఈ మేరకు గురువారం సఫిల్గూడ చెరువు వద్ద జరగనున్న నిమజ్జనం ఏర్పాట్లను గురువారం మున్సిపల్, రెవెన్యూ, �