రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. 2023-24 బడ్జెట్లో రుణమాఫీకి రూ.6,385 కోట్లు కేటాయించామని వెల్లడించారు.
బస్తీ దవాఖానలు అనతికాలంలో దోస్తీ దవాఖానలుగా మారాయని, కోటి మందికిపైగా వైద్యసేవలు అందించాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. బస్తీ దవాఖానలతో వైద్యం పేదలకు మరింత చేరువైందని తెలిపారు.
రోజూ 2 వేల మందికి గణేశ్ బిగాల అన్నదానం 100 మందికి ఉపాధి హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): కరోనాతో సతమవుతూ దవాఖానల్లో, హోం ఐసోలేషన్లో ఉన్నవారిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేశ్ బిగాల కరుణామృత ధారలు కురిపిస్తున�