మణికొండ : తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చారిత్రాత్మక చెరువులకు పూర్వకళను తీసుకువచ్చిన ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కిందని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ స్పష్టంచేశా�
బండ్లగూడ : గండిపేట మండల పరిధిలోని హిమాయత్ సాగర్కు వరద నీరు పోటెత్తడంతో అధికారులు రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు.ఇటివల కురుస్తున్న వర్షాలతో ఎగువ ఉన్న చెరువులు,వాగులు నిండి హిమాయత్ సాగర్�
మణికొండ : ప్రమాదవశాత్తు గండిపేట చెరువులో పడి ఓ మహిళ మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. నార్సింగి మున్స�
రోజురోజుకు పెరుగుతున్న నీటిమట్టం దశాబ్దం తర్వాత గండిపేట 2గేట్లు ఎత్తిన అధికారులు హిమాయత్సాగర్ 5 గేట్లతో దిగువకు నీరు వరద ఉధృతి పెరిగితే.. మరిన్ని గేట్లు తెరిచే చాన్స్ సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ)