దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ గౌష్ ఆలం పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలో అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
గాంధీ నామ్ జప్నా, జుమ్లా సర్కార్ అప్నా!! రేపు మహాత్మా గాంధీ వర్ధంతి.భారతీయులే కాదు, ప్రపంచమంతా ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తున్నది. ప్రపంచంలోని అగ్రశ్రేణి మహానాయకులలో మహాత్మా గాంధీ ఒకరు. మార్టిన్ �