మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ, క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు శివారులో కొలువైన గాంధారి మైసమ్మ బోనాల జాతరను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యం లో ఏర్పాట్లు పూర్తి చ�
గాంధారీ ఖిల్లా మైసమ్మ జాతర శనివారం రెండో రోజూ అంగరంగ వైభవంగా సాగింది. గోదావరి నుంచి తెచ్చిన పవిత్ర గంగాజలంతో గ్రామ దేవతలైన తిమ్మాపూర్ నల్లపోశమ్మ, భీమన్న విగ్రహాలను అభిషేకించి శుద్ధి చేశారు. ప్రత్యేక పూ
క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 9వ వార్డులోగల బొక్కలగుట్ట పంచాయతీలోని గాంధారిఖిల్లా మైసమ్మ జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు సదర్ల భీమన్న గజాల (కర్ర విగ్రహాలు) వద్ద ప్రధాన పూజారులు పసుపు, కుంకు
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ, క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు శివారులోని అటవీ ప్రాంతంలో జాతీయ రహదారి పక్కన గాంధారి మైసమ్మ, సంతాన నాగదేవతలు కొలువై ఉన్నారు. ఈ నెల 16న ఇక్కడ అం�