కొండపాక మండలంలోని దుద్దెడలో రుద్ర పవర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండ పం వద్ద శనివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీ
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం స్వామి వారికి లక్ష బిల్వార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. కల్యాణం మరుసటి రోజు ఆలయ సంప్రదాయం మేరకు లక్ష బిల్వార్చన చేశారు.
కరోనా నేపథ్యంలో 2020 ఫిబ్రవరి 19న మూతబడడ రాజన్న ఆలయ పుష్కరిణి దాదాపు 34 నెలల తర్వాత ప్రారంభమైంది. ఆలయ పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి పులకించిపోయారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ధర్మగుండంలో ఆలయ స్థానాచార్యుల