న్యూఢిల్లీ: దేశంలో ఔషధాల తయారీ, దిగుమతి, విక్రయాల నియంత్రణకు కొత్త ఔషధ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. భారత్లో తయారైన దగ్గు మందుల కారణంగా గత ఏడాది గాంబియా, ఉజ్బెకిస్థాన్లో పలు
దగ్గు మందులతో ఆఫ్రికాలోని గాంబియాలో 66 మంది పిల్లలు మృతిచెందటంతో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఏ) అప్రమత్తమైంది. ఆ మరణాలపై విచారణ ప్రారంభించింది.
Cough Syrups | ఆఫ్రికా దేశం గాంబియాలో దగ్గు సిరప్ తాగిన 66 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో హర్యానాలో ఉన్న