కుర్మల ఆర్థిక సంపద పెరగాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని సంగుపల్లిలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. స్వామివారిని దర్శ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం, మైనార్టీల అభ్యున్నతి కోసం గజ్వేల్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు అధిక నిధులు వెచ్చించి వారికి సముచిత స్థానం కల్పించారు. భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని మైనార్టీల
హరితహారంలో భాగంగా ప్రభుత్వం మొక్కల పెంపకానికి ప్రాధాన్యమిస్తున్నది. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని క్యాసారం వరకు రోడ్డుకు ఇరువైపులా అధికారులు పచ్చదనాన్ని పెంచేందుకు వేల సంఖ్యలో మొక్కలు నాటించారు. వాట