అధికారుల నిర్లక్ష్యంతో ఆ గ్రామ ప్రజలు శుద్ధ జలాలనికి బదులుగా అశుద్ధమైన జలాన్ని తాగుతున్నారు. పైపులైన్ లీకేజీతో మంచినీటిలో మురుగునీరు చేరి కలుషితమవుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామ ప్రజలు ఆగ
పెయింటింగ్ పనులు చేసే ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండిగల్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, గాగిళ్లాపూర్లో దాసరి శంకరమ్మ ఇద్దరు కొడుకులతో నివాసం ఉంటున్నది. ఆమె భర�
కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధనలో లభ్యం మద్దూరు, జూన్ 4: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం గాగిళ్లాపూర్లో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు జరిపిన పరిశోధనలో 13వ శతాబ్దానికి చెందిన వివిధ శిల్పాలు, తెలుగ�