గద్వాల జిల్లా దవాఖానలో ప్రతిరోజూ 600కు పైగా ఔట్ పేషెంట్లు వస్తుంటారు. అ లాగే దవాఖానలో దాదాపు 280మంది వరకు రోగులు చికిత్స పొందుతున్నారు. తమ జబ్బులు నయం చేసుకునేందుకు వచ్చే రోగులకు సిబ్బంది చీదరింపులతోపాటు స
సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచి మాతా, శిశుమరణాలు తగ్గించాలనే ఆలోచనతో కేసీఆర్ ప్రభుత్వం 2017లో కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఒక్కో కిట్లో 16 రకాల వస్తువులు ఉండేవి. ప్రసవ�