తాము పండించిన సీడ్ పత్తి విత్తనాలను కంపెనీలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం అయిజ, బింగిదొడ్డి స్టేజీ సమీపంలో 5గంటల పాటు ధర్నా చేసిన సంగతి విదితమే.
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మాలంటే మార్కెట్లో తమను నిండా ముంచుతున్నారని రైతు లు ఆగ్రహం చెందారు. తరుగు పేరు తో నిలువునా ముంచుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ ఎదుట
ధాన్యం కొనుగోళ్ల పేరిట రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు ఆరోపించారు. సోమవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రైతులు జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.
సాగునీరు అం దక పంటలు ఎండుతున్నాయి.. తమ పంటలకు సాగునీరు విడుదల చేసి కా పాడాలంటూ అలంపూర్ తాలూకా రైతులు డిమాండ్ చేశారు. సోమవారం అయిజ మండల పరిధిలోని పులికల్, రాజపూర్, మేడికొండ, సింధనూర్, కొత్తపల్లి, బైనపల్
తమ ధాన్యం కొనుగోలు చేసి మూడు నెలలు కావస్తున్నా ప్రభుత్వం మా ఖాతాల్లో బోనస్ జమచేయకుండా కాలయాపన చే స్తుందని, దీంతో తమకు రైతు భరోసాలేక, బోనస్ రాక ఇబ్బందులు పడుతున్నామని వెంటనే బోనస్ చెల్లించాలంటూ సోమవార