సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని లీఫార్మా పరిశ్రమలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని సాల్వెంట్ యార్డులో(ఎస్ఆర్పీ)లో ఉదయం 10:30 సమయంలో రసాయనాల ప్రతిచర్య జరుగు�
గడ్డపోతారం పంచాయతీ కిష్టయ్యపల్లి శివారులో టీఎస్ఐఐసీకి కేటాయించిన భూమిలోంచి గురువారం రాత్రి కొందరు వ్యక్తులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా జిన్నారం ఎ
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి 1:30 గంటలప్రాంతంలో హెటిరో పరిశ్రమ సమీపంలోని రోడ్డుపైకి చిరుత వచ్చినట్టు సీసీ కెమెరాల్ల�