హైదరాబాద్ నగరానికి ఆయువుపట్టు, ఊపిరి లాంటి ప్రాంతమైన గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని విక్రయించాలని అనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ తెలివి తక్కువ నిర్ణయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు �
‘గచ్చిబౌలి భూమికి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఏం సంబంధం?’ అని సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీలో డిమాండ్స్పై చర్చ సందర్భంగా పలు అంశాలపై సీఎం స్పందించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశంలోనే ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీగా ఖ్యాతిగాంచిం ది. సువిశాల ప్రాంగణంలో విద్యార్థులకు సకల సౌకర్యాలతో సేవలు అందిస్తున్నది.